బీజేపీ మేయర్ అభ్యర్థిగా రాధా ధీరజ్‌రెడ్డి..!

Radha Dheeraj Reddy
x

Radha Dheeraj Reddy  ఫైల్ ఫోటో 

Highlights

*రాధా ధీరజ్‌రెడ్డి పేరును ప్రతిపాదించిన కార్పొరేటర్లు *2016, 2020లో ఆర్కేపురం కార్పొరేటర్‌గా ఎన్నికైన రాధా ధీరజ్‌రెడ్డి

జీహెచ్ఎంసీ బీజేపీ మేయర్ అభ్యర్థి దాదాపు ఖరారైనట్లు తెలుస్తోంది. బీజేపీ ముఖ్య నేతలు నిర్వహించిన సమావేశంలో... ఆర్కేపురం కార్పొరేటర్ రాధా ధీరజ్ రెడ్డి పేరును పలువురు కార్పొరేటర్లు ప్రతిపాదించారు. దాంతో, రాధా ధీరజ్ రెడ్డి పేరును రాష్ట్ర నాయకత్వం పరిశీలిస్తోంది. ఇక, రేపు ఉదయం 9గంటలకు బషీర్ బాగ్ ముత్యాలమ్మ ఆలయంలో పూజలు చేసి జీహెచ్ ఎంసీ ఆఫీస్ కు వెళ్లనున్నారు బీజేపీ కార్పొరేటర్లు.

Show Full Article
Print Article
Next Story
More Stories