Jithender Reddy: ఓటమి భయంతోనే కేసీఆర్ దళితబంధు తెస్తున్నారు..

BJP Leader Jithender Reddy Slams CM KCR Over Dalit Bandhu Scheme
x

Jithender Reddy: ఓటమి భయంతోనే కేసీఆర్ దళితబంధు తెస్తున్నారు..

Highlights

Jithender Reddy: ఈటల దెబ్బకు సీఎం కేసీఆరే రంగంలోకి దిగాల్సిన పరిస్థితి వచ్చిందని మాజీ ఎంపీ జితేందర్‌రెడ్డి అన్నారు.

Jithender Reddy: ఈటల దెబ్బకు సీఎం కేసీఆరే రంగంలోకి దిగాల్సిన పరిస్థితి వచ్చిందని మాజీ ఎంపీ జితేందర్‌రెడ్డి అన్నారు. ఓటమి భయంతోనే కేసీఆర్ దళితబంధు పథకం తీసుకువచ్చారని తెలిపారు. ఈటల సేవలను మర్చిపోలేమని హుజూరాబాద్‌ దళితులు అంటున్నారని ఆయన గుర్తు చేశారు. సోషల్ మీడియాలో ఈటలపై అసత్య ప్రచారాలు చేయడం తగదన్నారు. ముఖ్యనేత సమావేశం కారణంగా రేపు ఈటల పాదయాత్రకు విరామం అని జితేందర్ రెడ్డి వెల్లడించారు.

Show Full Article
Print Article
Next Story
More Stories