Etela Rajender: జమ్మికుంటలో బీజేపీ నేత ఈటల ప్రజా దీవెన యాత్ర

BJP Leader Etela Rajender Padayatra in Jammikunta
x
ఈటెల రాజేందర్ పాదయాత్ర (ఫైల్ ఇమేజ్)
Highlights

Etela Rajender: 5వరోజు పాపక్కపల్లిలో ఈటల పాదయాత్ర ప్రారంభం * రాచపల్లి, మల్లన్నపల్లి, చిన్నకోమటిపల్లి మీదుగా యాత్ర

Etela Rajender: బీజేపీ నేత ఈటల ప్రజా దీవెన యాత్ర విజయవంతంగా కొనసాగుతుంది. ఐదవరోజు జమ్మికుంట మండలం పాపక్కపల్లి నుండి పాదయాత్ర ప్రారంభమైంది. ఇల్లంతుకుంట మండలంలోని రాచపల్లి, మల్లన్నపల్లి, టేకుర్తి-అవాల రామన్నపల్లితోపాటు గడ్డివానిపల్లి, చిన్న కోమటిపల్లి మీదుగా యాత్ర కొనసాగనుంది. పాదయాత్రలో పార్టీ నాయకులు, కార్యకర్తలు, అభిమానులు పెద్ద ఎత్తున పాల్గొంటున్నారు.

Show Full Article
Print Article
Next Story
More Stories