బీజేపీని వీడి కాంగ్రెస్ గూటికి చేరిన శోభారాణి

BJP Leader Bandru Shobha Rani Joins in Congress | TS News
x

బీజేపీని వీడి కాంగ్రెస్ గూటికి చేరిన శోభారాణి

Highlights

*రేవంత్‎రెడ్డి సమక్షంలో కండువా మార్చుకున్న శోభారాణి

Bandru Shobha Rani: ఓవర్సీస్ కాంగ్రెస్ నేతృత్వంలో బండ్రు శోభారాణి కాంగ్రెస్ పార్టీలో చేరారు. అమెరికా టూర్‎లో ఉన్న టీ-పీసీసీ చీఫ్ రేవంత్‎రెడ్డి. సమక్షంలో శోభారాణి కాంగ్రెస్ కండువా కప్పుకున్నారు. ఇటీవల బీజేపీకి రాజీనామా చేసిన శోభారాణిని రేవంత్ కాంగ్రెస్ పార్టీలోకి ఆహ్వానించారు.


Show Full Article
Print Article
Next Story
More Stories