Telangana: భైంసా ఘటనపై గవర్నర్‌కు బీజేపీ ఫిర్యాదు

BJP Leader Bandi Sanjay Meets Governor Tamilisai Soundararajan
x

ఇమేజ్ సోర్స్ (ది హన్స్ ఇండియా )

Highlights

Telangana: భైంసా ఘటనలో ప్రభుత్వం ఒకే వర్గానికి కొమ్ము కాసేలా వ్యవహరించిందని బీజేపీ చీఫ్‌ బండి సంజయ్‌ ఆరోపించారు.

Telangana: భైంసా ఘటనలో ప్రభుత్వం ఒకే వర్గానికి కొమ్ము కాసేలా వ్యవహరించిందని బీజేపీ చీఫ్‌ బండి సంజయ్‌ ఆరోపించారు. బైంసాలో మానవ హక్కుల ఉల్లంఘన జరుగుతుందని ఆగ్రహం వ్యక్తం చేశారు. పోలీసులు ఎంఐఎంతో కుమ్మక్కు అయ్యారని ఆరోపించారు. భైంసాలో అమాయక ప్రజలపై దాడులు జరుగుతున్నాయన్నారు. రాష్ట్రంలో శాంతి భద్రతల సమస్యల తలెత్తుతుందని గవర్నర్‌ ఫిర్యాదు చేశామని బండి సంజయ్‌ వెల్లడించారు.

Show Full Article
Print Article
Next Story
More Stories