ఈ స్టేట్‌మెంట్‌తో కాంగ్రెస్‌ మోసపూరిత నిర్ణయాలు బయటపడ్డాయి : కృష్ణసాగర్‌రావు

ఈ స్టేట్‌మెంట్‌తో కాంగ్రెస్‌ మోసపూరిత నిర్ణయాలు బయటపడ్డాయి : కృష్ణసాగర్‌రావు
x
Highlights

కాంగ్రెస్‌పై బీజేపీ ముఖ్య అధికార ప్రతినిధి కృష్ణసాగర్‌రావు ఫైరయ్యారు. తెలంగాణ రాష్ట్రం ఏర్పడకుండా చూసుకునేవాడినని.. ప్రణబ్‌ ముఖర్జీ రాసిన మై...

కాంగ్రెస్‌పై బీజేపీ ముఖ్య అధికార ప్రతినిధి కృష్ణసాగర్‌రావు ఫైరయ్యారు. తెలంగాణ రాష్ట్రం ఏర్పడకుండా చూసుకునేవాడినని.. ప్రణబ్‌ ముఖర్జీ రాసిన మై ప్రెసిడెన్షియల్‌ ఇయర్స్‌ 2012-17 బుక్‌లో చాలా స్పష్టంగా రాశారని వెల్లడించారు. తెలంగాణ ఏర్పాటు వారికి ఇష్టం లేదనే విషయం చెప్పారని ఆయన గుర్తు చేశారు. ప్రణబ్‌ మాత్రమే కాదు.. వారి పార్టీ అభిప్రాయం కూడా బయటపడిందన్నారు. ఈ ఒక్క స్టేట్‌మెంట్‌తో కాంగ్రెస్‌ కుటిల రాజనీతి, మోసపూరిత నిర్ణయాలు బయటపడ్డాయన్న కృష్ణసాగర్‌రావు తెలంగాణ ప్రజలను కాంగ్రెస్‌ క్షమాభిక్ష కోరాలని డిమాండ్‌ చేశారు.

Show Full Article
Print Article
Next Story
More Stories