Maheshwar Reddy: భారతదేశంలోనే అతి పెద్ద కుంభకోణానికి రేవంత్ రెడ్డి తెరలేపారు

Maheshwar Reddy: సీఎం రేవంత్‌ రెడ్డిపై బీజేఎల్పీ నేత మహేశ్వర్ రెడ్డి సంచలన ఆరోపణలు చేశారు.

Arun Chilukuri
Published on: 25 Nov 2025 4:45 PM IST
Maheshwar Reddy: భారతదేశంలోనే అతి పెద్ద కుంభకోణానికి రేవంత్ రెడ్డి తెరలేపారు
X

Maheshwar Reddy: భారతదేశంలోనే అతి పెద్ద కుంభకోణానికి రేవంత్ రెడ్డి తెరలేపారు

Maheshwar Reddy: సీఎం రేవంత్‌ రెడ్డిపై బీజేఎల్పీ నేత మహేశ్వర్ రెడ్డి సంచలన ఆరోపణలు చేశారు. భారతదేశంలోనే అతి పెద్ద కుంభకోణానికి రేవంత్ రెడ్డి తెరలేపారని ఆరోపించారు. రాష్ట్ర సంపదను దోసుకోవడమే వారి ఆలోచన అని విమర్శించారు. ఎక్కడ ప్రభుత్వ ఆస్తులు ఉంటే అక్కడ గద్దల్లా వాలిపోతున్నారని అన్నారు.

రాష్ట్రంలో ఇంతకు ప్రజాస్వామ్యం ఉందా అనే అనుమానాలు కలుగుతున్నాయన్నారు. ప్రజా ధనాన్ని లూటీ చేసే వాళ్ల చేతిలో రాష్ట్రం ఉందని మండిపడ్డారు. సేవ్ హైదరాబాద్ అనే పేరుతో ఉద్యమం చేస్తామని మహేశ్వర్ రెడ్డి ఘాటు వ్యాఖ్యలు చేశారు.

Arun Chilukuri

Arun Chilukuri

వెబ్ జర్నలిస్ట్ గా నా కెరీర్ HMTV ద్వారా పదేళ్ల క్రితం ప్రారంభం అయింది. పదేళ్లుగా HMTV లోనే వెబ్సైట్ కు ఆర్టికల్స్ రాస్తున్నాను. దాదాపుగా అన్ని కేటగిరీల్లోనూ ముఖ్యంగా తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాల వార్తలతో పాటు వివిధ కేటగిరీల్లో అవసరాన్ని బట్టి ఆర్టికల్స్, బ్రేకింగ్ న్యూస్ ను ఇవ్వడం చేస్తున్నాను.

Next Story