Hyderabad: నిద్రిస్తున్నవారిపై నుంచి దూసుకెళ్లిన లారీ.. ఇద్దరు కార్మికులు మృతి...

Bihar Workers Killed in Lorry Crash in Quthbullapur Hyderabad | Breaking News
x

Hyderabad: నిద్రిస్తున్నవారిపై నుంచి దూసుకెళ్లిన లారీ.. ఇద్దరు కార్మికులు మృతి...

Highlights

Hyderabad: నిర్మాణంలో ఉన్న భవనం ఎదుట నిద్రిస్తుండగా ఘటన

Hyderabad: హైదరాబాద్‌ కుత్బుల్లాపూర్‌లో విషాదం చోటుచేసుకుంది. నిర్మాణంలో ఉన్న భవనం ఎదుట నిద్రిస్తున్నవారిపై నుంచి ఓ లారీ దూసుకెళ్లింది. ఈ ఘటనలో బీహార్‌కు చెందిన ఇద్దరు వలస కార్మికులు మృతి చెందారు. ఘటనపై కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.

Show Full Article
Print Article
Next Story
More Stories