Double Bedroom Scam: డబుల్ బెడ్రూం ఇళ్ల పేరుతో మోసం.. 2.5 కోట్లు దోచేసిన BHEL ఉద్యోగి

Double Bedroom Scam: సంగారెడ్డి జిల్లా కిష్టారెడ్డిపేటలో డబుల్‌ బెడ్ రూం ఇండ్లపేరుతో భారీ మోసం వెలుగులోకి వచ్చింది.

Arun Chilukuri
Published on: 24 Nov 2025 3:58 PM IST
Double Bedroom Scam: డబుల్ బెడ్రూం ఇళ్ల పేరుతో మోసం.. 2.5 కోట్లు దోచేసిన BHEL ఉద్యోగి
X

Double Bedroom Scam: డబుల్ బెడ్రూం ఇళ్ల పేరుతో మోసం.. 2.5 కోట్లు దోచేసిన BHEL ఉద్యోగి

Double Bedroom Scam: సంగారెడ్డి జిల్లా కిష్టారెడ్డిపేటలో డబుల్‌ బెడ్ రూం ఇండ్లపేరుతో భారీ మోసం వెలుగులోకి వచ్చింది. డబుల్ బెడ్ రూమ్ ఇప్పిస్తానని ఒక్కొక్కరి నుంచి 3 లక్షల రూపాయలు BHEL ఉద్యోగి ప్రసన్న కుమార్ వసూలు చేశాడని ఆరోపణలు వినిపించాయి. జోష్ బ్రదర్ అనే మధ్యవర్తి‌ ద్వారా బాధితులకు ప్రసన్న కుమార్ పరిచయమైయ్యాడిని.. మొత్తం 69 మంది నుంచి 2 కోట్ల 50 లక్షల రూపాయల వసూలు చేశాడని బాధితులు చెప్తున్నారు. డబుల్ బెడ్ రూమ్ గురించి అడిగితే నేడు, రేపు ఇప్పిస్తామంటూ మాయమాటలు చెప్తున్నట్లు తెలిపారు. దీంతో అమీన్ పూర్ పోలీస్ స్టేషన్‌లో బాధితులు ఫిర్యాదు చేశారు.

Arun Chilukuri

Arun Chilukuri

వెబ్ జర్నలిస్ట్ గా నా కెరీర్ HMTV ద్వారా పదేళ్ల క్రితం ప్రారంభం అయింది. పదేళ్లుగా HMTV లోనే వెబ్సైట్ కు ఆర్టికల్స్ రాస్తున్నాను. దాదాపుగా అన్ని కేటగిరీల్లోనూ ముఖ్యంగా తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాల వార్తలతో పాటు వివిధ కేటగిరీల్లో అవసరాన్ని బట్టి ఆర్టికల్స్, బ్రేకింగ్ న్యూస్ ను ఇవ్వడం చేస్తున్నాను.

Next Story