ఖమ్మం జిల్లా పెద్ద గోపవరంలో భట్టి పీపుల్స్ మార్చ్

X
ఖమ్మం జిల్లా పెద్ద గోపవరంలో భట్టి పీపుల్స్ మార్చ్
Highlights
Bhatti Vikramarka: ప్రజలను మోసం చేయడంలో సీఎం కేసీఆర్, ప్రధాని మోడీ దొందూ దొందే
Jyothi Kommuru11 Jun 2022 8:37 AM GMT
Bhatti Vikramarka: 80లక్షల కోట్ల అప్పులు చేసి, దేశాన్ని తాకట్టు పెడుతున్నారని బీజేపీ ప్రభుత్వంపై విమర్శలు గుప్పించారు భట్టి. ప్రజలపై పన్నుల భారం మోపి అంబానీ, ఆదానీల ఆస్తులను పెంచుతున్నారని ఆరోపించారు. రాష్ట్రంలో కేసీఆర్, కేంద్రంలో మోడీ ఇచ్చిన హామీలను విస్మరించారని గుర్తుచేశారు భట్టి. ప్రజలను మోసం చేయడంలో సీఎం కేసీఆర్, ప్రధాని మోడీ దొందూ దొందేనని ఫైర్ అయ్యారు. వచ్చే ఎన్నికల్లో కాంగ్రెస్ అధికారంలోకి రాగానే.. ఏకకాలంలో రెండ లక్షల రుణమాఫీ చేసి, రైతులను ఆదుకుంటామని హామీ ఇచ్చారు భట్టి విక్రమార్క.
Web TitleBhatti Vikramarka Shocking Comments on PM Modi CM KCR
Next Story
కామెన్వెల్త్ గేమ్స్లో స్వర్ణం సాధించిన ఆకుల శ్రీజ
11 Aug 2022 2:44 AM GMTజనసేనలోకి వెళ్తున్న ప్రచారాలను ఖండించిన బాలినేని
10 Aug 2022 7:08 AM GMTప్రకాశం బ్యారేజీకి భారీగా చేరుతున్న వరద
10 Aug 2022 5:45 AM GMTహైదరాబాద్కు రానున్న టీకాంగ్రెస్ ఇన్చార్జ్ మాణిక్కం ఠాగూర్
10 Aug 2022 5:32 AM GMTబిహార్లో రోజంతా నాటకీయ పరిణామాలు
10 Aug 2022 2:19 AM GMTనల్గొండ జిల్లాలో కొనసాగుతున్న ప్రజా సంగ్రామ యాత్ర
10 Aug 2022 1:12 AM GMT
Corn Benefits: మొక్కజొన్న ఎనర్జిటిక్ ఫుడ్.. ఎలా తినాలంటే..?
11 Aug 2022 3:30 PM GMTసంపన్నులకు మాఫీలు, పేదోడిపై పన్నులు.. మోడీ సర్కార్పై కేజ్రీవాల్...
11 Aug 2022 3:15 PM GMTSamuthirakani: సముద్రఖని దర్శకత్వంలో నితిన్
11 Aug 2022 3:00 PM GMTLIC: ప్రతిరోజు రూ.60 పొదుపుతో 13 లక్షలు సంపాదించండి..!
11 Aug 2022 2:30 PM GMTRamakrishna: ఎస్పీ ఫకీరప్పకు గోల్డ్ మెడల్ ఇవ్వాలి
11 Aug 2022 1:39 PM GMT