Bandi Sanjay: కృష్ణా జలాల విషయంలో కేసీఆర్ తెలంగాణకు అన్యాయం చేశారు

Bandi Sanjay: కృష్ణా జలాల పంపకాల విషయంలో కేసీఆర్ తెలంగాణకు తీరని అన్యాయం చేశారని కేంద్రమంత్రి బండి సంజయ్ సంచలన వ్యాఖ్యలు చేశారు.

Arun Chilukuri
Published on: 8 Jan 2026 2:56 PM IST
Bandi Sanjay: కృష్ణా జలాల విషయంలో కేసీఆర్ తెలంగాణకు అన్యాయం చేశారు
X

Bandi Sanjay: కృష్ణా జలాల పంపకాల విషయంలో కేసీఆర్ తెలంగాణకు తీరని అన్యాయం చేశారని కేంద్రమంత్రి బండి సంజయ్ సంచలన వ్యాఖ్యలు చేశారు. నాడు బీజేపీనే ఉద్యమాలు చేసి కేసీఆర్ మెడలు వంచిందని తెలిపారు. ఉమ్మడి రాష్ట్రంలో కృష్ణా, గోదావరిలో తెలంగాణ వాటాను సరిగ్గా వాడుకోలేదని ఆయన విమర్శించారు. కృష్ణా జలాలపై అసెంబ్లీలో సీఎం రేవంత్ పచ్చి అబద్ధాలు మాట్లాడారని మండిపడ్డారు. ఈ విషయంలో కాంగ్రెస్ నేతలు కేసీఆర్ ను అప్పుడే ఎందుకు అడ్డుకోలేదని బండి సంజయ్ ప్రశ్నించారు.

Arun Chilukuri

Arun Chilukuri

వెబ్ జర్నలిస్ట్ గా నా కెరీర్ HMTV ద్వారా పదేళ్ల క్రితం ప్రారంభం అయింది. పదేళ్లుగా HMTV లోనే వెబ్సైట్ కు ఆర్టికల్స్ రాస్తున్నాను. దాదాపుగా అన్ని కేటగిరీల్లోనూ ముఖ్యంగా తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాల వార్తలతో పాటు వివిధ కేటగిరీల్లో అవసరాన్ని బట్టి ఆర్టికల్స్, బ్రేకింగ్ న్యూస్ ను ఇవ్వడం చేస్తున్నాను.

Next Story