బండి సంజయ్ ప్రజాసంగ్రామ యాత్ర ప్రారంభం

Bandi Sanjay Praja Sangrama Yatra Begins
x

బండి సంజయ్ ప్రజాసంగ్రామ యాత్ర ప్రారంభం

Highlights

Bandi Sanjay: పామునూరు వద్ద ప్రారంభమైన బండి సంజయ్ పాదయాత్ర

Bandi Sanjay: తెలంగాణ బీజేపీ చీఫ్ బండి సంజయ్ ప్రజాసంగ్రామ యాత్ర ప్రారంభమయ్యింది. పామునూరు దగ్గర నుంచి ప్రారంభమైన పాదయాత్ర.. ఉప్పుగల్, కూనూరు, గర్మేపల్లి మీదుగా.. నాగాపురం వరకు బండి సంజయ్ పాదయాత్ర కొనసాగనుంది.


Show Full Article
Print Article
Next Story
More Stories