Bandi Sanjay: సింగరేణిని ప్రైవేట్ పరం చేసేందుకు కేసీఆర్ కుట్ర...

Bandi Sanjay Alleges KCR of Conspiring to Privatise Singareni
x

Bandi Sanjay: సింగరేణిని ప్రైవేట్ పరం చేసేందుకు కేసీఆర్ కుట్ర...

Highlights

Bandi Sanjay: ముఖ్యమంత్రి కేసీఆర్‌ మాట్లాడేవన్నీ జూటా మాటలేనని తెలంగాణ బీజేపీ చీఫ్ బండి సంజయ్ విమర్శించారు.

Bandi Sanjay: ముఖ్యమంత్రి కేసీఆర్‌ మాట్లాడేవన్నీ జూటా మాటలేనని తెలంగాణ బీజేపీ చీఫ్ బండి సంజయ్ విమర్శించారు. సింగరేణిని ప్రైవేట్ పరం చేసేందుకు ముఖ్యమంత్రి కేసీఆర్ కుట్ర పన్నుతున్నారని బండి సంజయ్ ఆరోపించారు. వ్యవసాయ మోటార్లకు మీటర్లు పెట్టేందుకు కుట్ర పన్నుతున్న సీఎం కేసీఆర్ ఆ నిందను మాత్రం ప్రధానమంత్రి నరేంద్ర మోడీపై, బీజేపీపై నెట్టేందుకు విష ప్రచారం చేస్తున్నారని జగిత్యాలలో బండి దుయ్యబట్టారు.

Show Full Article
Print Article
Next Story
More Stories