ఎంపీ నామా నాగేశ్వరరావు కుమారుడు పృథ్వీతేజ పై దాడి

*కారులో వెళుతుండగా అడ్డగించి కారులో ఎక్కిన దుండగులు

Jyothi
Published on: 2 Aug 2022 1:19 PM IST
Attack on MP Nama Nageswara Rao Son Prithvi Teja
X

ఎంపీ నామా నాగేశ్వరరావు కుమారుడు పృథ్వీతేజ పై దాడి

Panjagutta: ఎంపీ నామా నాగేశ్వరరావు కుమారుడు పృథ్వీతేజ పై దాడికి యత్నించారు దుండగులు. కారులో వెళుతుండగా అడ్డగించి మరీ కారులో దుండగులు ఎక్కారు. కత్తితో బెదిరించి 75వేల రూపాయలు దోచుకెళ్లినట్లు తెలుస్తుంది. ఈ ఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. ఎంపీ నామా కుమారుడు పృథ్వీతేజ పంజాగుట్ట పీఎస్‌లో ఫిర్యాదు చేయగా కేసు నమోదు చేసిన పోలీసులు దర్యాప్తు చేపట్టారు.

Jyothi

Jyothi

Next Story