వరంగల్ జిల్లా పైడిపల్లిలో దారుణం.. మహిళపై ఐదుగురు యువకుల సాముహిక అత్యాచారం

Warangal: ఏనుమాముల పోలీసుల అదుపులో నిందితులు

Jyothi
Published on: 2 May 2023 1:46 PM IST
Atrocity in Paidipally of Warangal District
X

వరంగల్ జిల్లా పైడిపల్లిలో దారుణం.. మహిళపై ఐదుగురు యువకుల సాముహిక అత్యాచారం

Warangal: వరంగల్ జిల్లా పైడిపల్లిలో దారుణం చోటుచేసుకుంది. ఓ మహిళపై ఐదుగురు యువకులు సామూహిక అత్యాచారానికి పాల్పడ్డారు. నిందితులను ఏనుమాముల పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. అత్యాచార ఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది.

Jyothi

Jyothi

Next Story