వరంగల్ జిల్లా పైడిపల్లిలో దారుణం.. మహిళపై ఐదుగురు యువకుల సాముహిక అత్యాచారం

Atrocity in Paidipally of Warangal District
x

వరంగల్ జిల్లా పైడిపల్లిలో దారుణం.. మహిళపై ఐదుగురు యువకుల సాముహిక అత్యాచారం

Highlights

Warangal: ఏనుమాముల పోలీసుల అదుపులో నిందితులు

Warangal: వరంగల్ జిల్లా పైడిపల్లిలో దారుణం చోటుచేసుకుంది. ఓ మహిళపై ఐదుగురు యువకులు సామూహిక అత్యాచారానికి పాల్పడ్డారు. నిందితులను ఏనుమాముల పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. అత్యాచార ఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది.

Show Full Article
Print Article
Next Story
More Stories