ఇవాళ మంథని బంద్‌కి పిలుపునిచ్చిన అఖిల పక్షాలు

ఇవాళ మంథని బంద్‌కి పిలుపునిచ్చిన అఖిల పక్షాలు
x

ఇవాళ మంథని బంద్‌కి పిలుపునిచ్చిన అఖిల పక్షాలు

Highlights

దుండగుల చేతిలో దారుణ హత్యకు గురైన హైకోర్టు న్యాయవాది వామన్‌రావు దంపతుల హత్యకు నిరసనగా ఇవాళ మంథని బంద్‌కు అఖిలపక్షం పిలుపునిచ్చింది. ఈ హత్యకు సంబంధం...

దుండగుల చేతిలో దారుణ హత్యకు గురైన హైకోర్టు న్యాయవాది వామన్‌రావు దంపతుల హత్యకు నిరసనగా ఇవాళ మంథని బంద్‌కు అఖిలపక్షం పిలుపునిచ్చింది. ఈ హత్యకు సంబంధం ఉన్న ప్రతి ఒక్కరిని కఠినంగా శిక్షించాలని కోరుతున్నారు. మరోవైపు.. ఇవాళ పెద్దపల్లికి బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ రానున్నారు. ప్రభుత్వ ఆస్పత్రి లో వామన్‌రావు దంపతులకు నివాళులు అర్పించనున్నారు.

Show Full Article
Print Article
Next Story
More Stories