KC Venugopal: హైదరాబాద్ చేరుకున్న ఏఐసీసీ ప్రధాన కార్యదర్శి కేసీ వేణుగోపాల్‌

AICC General Secretary KC Venugopal Reached Hyderabad
x

KC Venugopal: హైదరాబాద్ చేరుకున్న ఏఐసీసీ ప్రధాన కార్యదర్శి కేసీ వేణుగోపాల్‌

Highlights

KC Venugopal: శంషాబాద్‌ విమానాశ్రయంలో స్వాగతం పలికిన రేవంత్‌రెడ్డి

KC Venugopal: ఏఐసీసీ ప్రధాన కార్యదర్శి కేసీ వేణుగోపాల్ హైదరాబాద్ చేరుకున్నారు. ఆయనకు శంషాబాద్ విమానాశ్రయంలో టీపీసీసీ చీఫ్ రేవంత్‌రెడ్డి, ఏఐసీసీ ఇంచార్జ్ మాణిక్ రావ్ ఠాక్రే, ఏఐసీసీ సెక్రెటరీలు, సీఎల్పీ నేత భట్టి విక్రమార్క, ఇతర నేతలు ఘన స్వాగతం పలికారు. ఈ నెల 16, 17వ తేదీలలో హైదరాబాద్‌లో సీడబ్ల్యూసీ సమావేశాలు జరగనున్నాయి. కాగా ఈ సమావేశాల ఏర్పాట్లపై సీనియర్ నాయకులతో కేసీ వేణుగోపాల్ సమీక్షించనున్నారు.

Show Full Article
Print Article
Next Story
More Stories