నాగర్‌కర్నూలు జిల్లాలో చనిపోతానంటూ సెల్ఫీ వీడియో.. వెతుకులాటలో అధికారులు

నాగర్‌కర్నూలు జిల్లాలో చనిపోతానంటూ సెల్ఫీ వీడియో.. వెతుకులాటలో అధికారులు
x
Highlights

* తన ఇద్దరు పిల్లలతో ఆత్మహత్యకు పాల్పడుతున్నానని సెల్ఫీ వీడియో * చనిపోతున్నానంటు సెల్ఫీ * వీడియో పోస్ట్‌ చేసిన వ్యక్తి * అచ్చంపేట మండలం అంకిరోనిపల్లికి చెందిన నేనవత్ శంకర్‌గా గుర్తింపు

నాగర్‌కర్నూలు జిల్లాలోని నల్లమల అటవీ ప్రాంతంలో... తన ఇద్దరు పిల్లలతో ఆత్మహత్యకు పాల్పడుతున్నానని ఓ వ్యక్తి పోస్ట్ చేసిన సెల్ఫీ వీడియో కలకలం రేపుతుంది. అమ్రాబాద్ మండలం మన్ననూర్ సమీపంలో ఓ వ్యక్తి తాను చనిపోతున్నానని సెల్ఫీ వీడియోను.. పలు గ్రూపుల్లో పోస్ట్ చేశాడు. దీంతో సదరు వ్యక్తి కోసం ఫారెస్ట్- పోలీసు అధికారులు హుటాహుటినా గాలింపు చర్యలు చేపట్టారు. కాగా అచ్చంపేట మండలం అంకిరోనిపల్లి గ్రామానికి చెందిన నేనవత్ హరి శంకర్ గా పోలీసులు గుర్తించారు. అయితే అతనితో పాటు తన ఇద్దరు పిల్లలు కూడా వెంట ఉండటంతో ఈ సెల్ఫీ వీడియో కలకలం రేపుతుంది.




Show Full Article
Print Article
Next Story
More Stories