రంగారెడ్డి జిల్లాలో ఘోర రోడ్డుప్రమాదం

రంగారెడ్డి జిల్లాలో ఘోర రోడ్డుప్రమాదం
x
Highlights

రంగారెడ్డి జిల్లాలో ఘోర రోడ్డుప్రమాదం చోటుచేసుకుంది. చేవెళ్ల మండలం మల్కాపూర్ గేట్ సమీపంలో ఇన్నోవా కారును బోర్‌వెల్ లారీ ఢీకొట్టింది. ఈ ఘటనలో ఆరుగురు...

రంగారెడ్డి జిల్లాలో ఘోర రోడ్డుప్రమాదం చోటుచేసుకుంది. చేవెళ్ల మండలం మల్కాపూర్ గేట్ సమీపంలో ఇన్నోవా కారును బోర్‌వెల్ లారీ ఢీకొట్టింది. ఈ ఘటనలో ఆరుగురు మృతి చెందారు. ఇద్దరు గాయాలతో బయటపడగా వారిని దగ్గరలోని ఆస్పత్రికి తరలించారు. స్థానికుల సమాచారంతో ఘటనాస్థలానికి హుటాహుటిన చేరుకున్న పోలీసులు మృతులు హైదరాబాద్‌లోని తాడ్‌బండ్‌కు చెందినవారిగా గుర్తించారు. ఘటనపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.

Show Full Article
Print Article
Next Story
More Stories