Corona Cases in Telangana: కొత్తగా 578 కరోనా పాజిటివ్ కేసులు నమోదు

578 Corona Positive Cases in Telangana In Last 24 Hours
x

కరోనా వైరస్ (ఫైల్ ఫోటో )

Highlights

* గడిచిన 24 గంటల్లో ముగ్గురు బాధితులు మృతి

Corona Cases in Telangana: తెలంగాణలో కొత్తగా 578 కరోనా పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. గడిచిన 24 గంటల్లో ముగ్గురు బాధితులు ప్రాణాలు కోల్పోయారు. ఇప్పటి వరకు రాష్ర్టంలో ఆరు లక్షల 36 వేల 627 పాజిటివ్ కేసులు నమోదయినట్లు వైద్య ఆరోగ్య శాఖ వెల్లడించింది. ఇక మొత్తం మృతుల సంఖ్య మూడు వేల 759కి చేరింది. ప్రస్తుతం రాష్ర్టంలో 9, 824 యాక్టివ్ కేసులు ఉన్నట్లు తెలిపింది.

Show Full Article
Print Article
Next Story
More Stories