సంగారెడ్డి జిల్లాలో విషాదం.. చెరువులో ఈతకు వెళ్లి నలుగురు విద్యార్థులు మృతి...

4 Students Dead who went Swimming in Narayankhed Sangareddy | Live News
x

సంగారెడ్డి జిల్లాలో విషాదం.. చెరువులో ఈతకు వెళ్లి నలుగురు విద్యార్థులు మృతి...

Highlights

Sangareddy: ఒకరి మృతదేహం లభ్యం.. మరో ముగ్గురికి కోసం గాలింపు...

Sangareddy: సంగారెడ్డి జిల్లా నారాయణఖేడ్ మండలం కమలాపురంలో విషాదం చోటు చేసుకుంది. చెరువులో ఈతకు వెళ్లిన నలుగురు విద్యార్థులు చనిపోయినట్లు తెలుస్తోంది. ఒకరి మృతదేహం లభించగా... మరో ముగ్గురి కోసం గాలిస్తున్నారు. పోలీసులు మృతుల వివరాలు సేకరిస్తున్నారు.

Show Full Article
Print Article
Next Story
More Stories