Nalgonda: గురుకుల పాఠశాలలో కరోనా కలకలం..

16 Students Test Positive for Covid at Gurukula School
x

Nalgonda: గురుకుల పాఠశాలలో కరోనా కలకలం..

Highlights

Nalgonda: నల్గొండ జిల్లాలో కరోనా మరోసారి కలకలం సృష్టిస్తోంది.

Nalgonda: నల్గొండ జిల్లాలో కరోనా మరోసారి కలకలం సృష్టిస్తోంది. నిన్న కొండమల్లేపల్లి గురుకుల పాఠశాలో 29 విద్యార్ధినిలు కరోనా బారిన పడ్డారు. తాజాగా నార్కట్ పల్లి మహాత్మ జ్యోతిరావుపూలే సంక్షేమ గురుకుల పాఠశాలలోనూ 16 మంది విద్యార్ధులకు కరోనా పాజిటివ్ గా నిర్ధారణ అయ్యింది. దాంతో వారిని హోమ్ క్యారెంటైన్‌లో ఉంచి చికిత్సను కొనసాగిస్తున్నారు. విద్యార్థులందరికీ మైల్డ్ సిమ్టమ్స్ ఉన్నాయని వైద్యులు తెలిపారు.

Show Full Article
Print Article
Next Story
More Stories