Corona Virus: తెలంగాణ ప్రభుత్వం కీలక నిర్ణయం.. మాస్క్ లేకపోతే ఫైన్‌

Telangana Govt New Rules
x

మాస్క్ లేకపోతే ఫైన్

Highlights

Corona Virus: బహిరంగ ప్రదేశాలు, ప్రయాణాలు, ఆఫీసుల్లో మాస్క్‌ తప్పనిసరి చేస్తూ..కలెక్టర్లకు ఆదేశాలు జారీ చేసింది.‌

Corona Virus: కరోనా కట్టడికి తెలంగాణ ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. రాష్ట్రంలో మాస్కు ధరించకపోతే వెయ్యి రూపాయలు జరిమానా విధించాలని నిర్ణయించుకుంది. అధికారిక ఉత్తర్వులు జారీ చేసిన ప్రభుత్వం.. బహిరంగ ప్రదేశాలు, ప్రయాణాలు, ఆఫీసుల్లో మాస్క్‌ను తప్పనిసరి చేస్తూ ఆదేశాలిచ్చింది. ఈ విషయమై ఇప్పటికే అన్ని జిల్లాల కలెక్టర్లకు ఆదేశాలు జారీ చేసింది తెలంగాణ సర్కార్‌. పోలీస్‌ కమిషనర్లు, జిల్లా కలెక్టర్లకు జరిమానా విధించే బాధ్యతలను అప్పగించింది.

Show Full Article
Print Article
Next Story
More Stories