IND vs ENG: ఉప్పల్ స్టేడియంలో అనూహ్య ఘటన.. మైదానంలోకి దూసుకొచ్చిన అభిమాని

Rohit Sharma Fan Enters Ground Middle Of A Match Touched His Feet
x

IND vs ENG: ఉప్పల్ స్టేడియంలో అనూహ్య ఘటన.. మైదానంలోకి దూసుకొచ్చిన అభిమాని

Highlights

IND vs ENG: యువకుడిని అదుపులోకి తీసుకున్న పోలీసులు

IND vs ENG: ఉప్పల్ వేదికగా భారత్- ఇంగ్లండ్ జట్ల మధ్య జరుగుతున్న టెస్ట్‌ మ్యాచ్‌లో అనూహ్య ఘటన చోటు చేసుకుంది. టీమ్ ఇండియా బ్యాటింగ్ స్టార్ట్ అవగానే.. భద్రతా సిబ్బంది కళ్లుగప్పి.. ఓ అభిమాని మైదానంలోకి దూసుకొచ్చాడు. క్రీజ్‌లో నిల్చొని ఉన్న రోహిత్ శర్మ దగ్గరికి వెళ్లి.. అతని కాళ్లపై పడ్డాడు. అంతలోనే సెక్యూరిటీ సిబ్బంది అలర్ట్ అయి.. ఆ వ్యక్తిని అక్కడి నుంచి తీసుకెళ్లారు.


Show Full Article
Print Article
Next Story
More Stories