IND vs ENG: చెలరేగిన కోహ్లీ, పాండ్యా.. ఇంగ్లండ్ టార్గెట్ 169 రన్స్..

IND vs ENG: చెలరేగిన కోహ్లీ, పాండ్యా.. ఇంగ్లండ్ టార్గెట్ 169 రన్స్..
IND vs ENG: సెమీస్లో టీమిండియా.. ఇంగ్లండ్ ముందు భారీ టార్గెట్ ఉంచింది.
IND vs ENG: సెమీస్లో టీమిండియా.. ఇంగ్లండ్ ముందు భారీ టార్గెట్ ఉంచింది. తొలుత టాస్ ఓడి.. బ్యాటింగ్కు దిగిన రోహిత్ సేన.. 20 ఓవర్లలో.. 6 వికెట్ల నష్టానికి 168 పరుగులు చేసింది. కోహ్లీ, హార్ధిక్ హాఫ్ సెంచరీలతో విజృంభించడంతో స్కోర్ బోర్డ్ పరుగులు పెట్టింది. ఈ ఇద్దరి మధ్య పార్ట్నర్ షిప్తో భారీ స్కోర్ చేసింది. ఇటు కెప్టెన్ రోహిత్ శర్మ కూడా 27 పరుగులు చేశాడు. ఇంగ్లాండ్ బౌలర్లలో క్రిస్ జోర్డాన్ 3 వికెట్లు తీయగా.. క్రిస్ వోక్స్, స్టోక్స్ తలో వికెట్ పడగొట్టారు.

About
HMTV team aims to keep you abreast with whatever is making headlines across the world including politics, business, sports, lifestyle and entertainment.
Our Links
Subscribe
Get the best positive stories straight into your inbox!
SubscribeWe're social, connect with us:
© Copyrights 2025. All rights reserved.
Powered By Hocalwire



