India vs England: రెండో టీ20లో టాస్‌గెలిచిన టీమిండియా.. జట్టు ఇదే

India vs England, 2nd T20I
x

India vs England, 2nd T20I

Highlights

India vs England:అహ్మదాబాద్‌ వేదికగా మొతేరా స్టేడియంలో ఇంగ్లాండ్‌ - భారత్ జట్ల మధ్య రెండో టీ20 ఆరంభం కానుంది.

India vs England: అహ్మదాబాద్‌ వేదికగా మొతేరా స్టేడియంలో ఇంగ్లాండ్‌ - భారత్ జట్ల మధ్య రెండో టీ20 ఆరంభం కానుంది. ఈ సందర్భంగా టాస్‌ గెలిచిన టీమిండియా కెప్టెన్‌ విరాట్ కోహ్లీ తొలుత ఫీల్డింగ్ ఎంచుకున్నాడు. ఇప్పటికే తొలి మ్యాచ్‌లో ఓటమిపాలైన భాIndia vs England, 2nd T20Iరత్ ఈ మ్యాచ్‌లో గెలవాలనే పట్టుదలతో ఉంది. మరోవైపు ఇంగ్లాండ్ ఈ మ్యాచ్ లో విజయం సాధించి సిరీస్‌లో మరింత ఆధిక్యం సంపాదించాలని భావిస్తోంది.

భారత్‌ జట్టు: విరాట్‌ కోహ్లీ(కెప్టెన్‌), కేఎల్‌ రాహుల్‌, ఇషాన్‌ కిషన్‌, రిషభ్‌ పంత్‌, శ్రేయస్‌ అయ్యర్‌, సూర్యకుమార్‌ యాదవ్‌, శార్ధూల్‌ ఠాకుర్‌, భువనేశ్వర్‌కుమార్‌, హార్దిక్‌ పాండ్య, వాషింగ్టన్‌ సుందర్‌, యుజువేంద్ర చాహల్‌

ఇంగ్లాండ్ జట్టు‌: జాస్‌ బట్లర్ (కెప్టెన్‌)‌, జేసన్‌ రాయ్‌, జానీ బెయిర్‌స్టో, డేవిడ్‌ మలన్‌, ఇయాన్‌ మోర్గాన్‌, బెన్‌స్టోక్స్‌, సామ్‌ కరన్‌, జోఫ్రాఆర్చర్‌, అదిల్‌ రషీద్‌, టామ్‌కరన్‌, క్రిస్‌ జోర్డాన్‌

Show Full Article
Print Article
Next Story
More Stories