India vs England: రెండో రోజు తేలిపోయిన భారత బౌలర్లు.. ఇంగ్లాండ్‌దే పైచేయి

India vs England: రెండో రోజు తేలిపోయిన భారత బౌలర్లు.. ఇంగ్లాండ్‌దే పైచేయి
x
Highlights

చెపాక్ వేదికగా ఇంగ్లాండ్ తో జరుగుతన్నతొలి టెస్టు రెండో రోజు ముగిసింది. రెండో రోజు ఇంగ్లాండ్ కెప్టెన్ జో రూట్‌ (218; 377 బంతుల్లో, 19×4, 2×6) సెంచరీని...

చెపాక్ వేదికగా ఇంగ్లాండ్ తో జరుగుతన్నతొలి టెస్టు రెండో రోజు ముగిసింది. రెండో రోజు ఇంగ్లాండ్ కెప్టెన్ జో రూట్‌ (218; 377 బంతుల్లో, 19×4, 2×6) సెంచరీని డబుల్ సెంచరీగా మలుచుకోగా.. బెన్‌ స్టోక్స్‌ (82; 118 బంతుల్లో, 10×4, 3×6) రాణించాడు. ఆఖరి సెషన్ లో టీమిండియా బౌలర్లు పుంజుకున్నప్పటికి ఇంగ్లాండ్ దే పైచేయిగా నిలిచింది.

రెండో రోజు ఓవర్‌నైట్ స్కోరు 263/3 ఆటను ప్రారంభించిన ఇంగ్లాండ్‌.. శనివారం ఆట ముగిసే సరికి 8 వికెట్ల నష్టానికి 555 పరుగుల భారీ స్కోరు సాధించింది. జో రూట్‌, బెన్‌ స్టోక్స్‌ నాలుగో వికెట్‌కు శతక భాగస్వామ్యం (124) నెలకొల్పారు. క్రీజులో బెస్‌ (28; 84 బంతుల్లో, 5×4), లీచ్‌ (6; 28 బంతుల్లో, 1×4) ఉన్నారు. టీమిండియా బౌలర్లలో బుమ్రా, అశ్విన్‌, నదీమ్‌ ఇషాంత్ శర్మ తలో రెండు వికెట్లు తీశారు. మూడో రోజు ఇంగ్లాండ్ డిక్లేర్ చేసే అవకాశం ఉంది.

Show Full Article
Print Article
Next Story
More Stories