విశాఖలో భారత్- దక్షిణాఫ్రికా మధ్య టీ-20.. టికెట్ కౌంటర్ల దగ్గర గందరగోళం

India-South Africa T20 in Visakhapatnam
x

విశాఖలో భారత్- దక్షిణాఫ్రికా మధ్య టీ-20.. టికెట్ కౌంటర్ల దగ్గర గందరగోళం

Highlights

Ind Vs SA: ఉదయం నుంచి కౌంటర్ దగ్గర పడిగాపులు

Ind Vs SA: విశాఖలో జరగబోయే భారత్- దక్షిణాఫ్రికా మధ్య టీ-20 మ్యాచ్ టికెట్ కౌంటర్ల దగ్గర గందరగోళం నెలకొంది. ఉదయం నుంచి కౌంటర్ దగ్గర పడిగాపులు కాస్తున్నా.. ఎవరూ పట్టించుకోవడం లేదని, మ్యాచ్ టికెట్ల కోసం వస్తే తమాకు నిరాశ ఎదురయ్యిందని క్రికెట్ అభిమానులు అసహనం వ్యక్తం చేస్తున్నారు.

Show Full Article
Print Article
Next Story
More Stories