అడిలైడ్‌ టెస్టులో భారత్‌ ఆటగాళ్లు ఘోర విఫలం

అడిలైడ్‌ టెస్టులో భారత్‌ ఆటగాళ్లు ఘోర విఫలం
x
Highlights

అడిలైడ్‌ టెస్టులో భారత్‌ ఆటగాళ్లు ఘోరంగా విఫలమయ్యారు. టెస్టుల్లో అత్యల్ప స్కోరు నమోదుచేసి చెత్త రికార్డు మూట గట్టుకుంది. రెండో ఇన్నింగ్స్‌లో 36...

అడిలైడ్‌ టెస్టులో భారత్‌ ఆటగాళ్లు ఘోరంగా విఫలమయ్యారు. టెస్టుల్లో అత్యల్ప స్కోరు నమోదుచేసి చెత్త రికార్డు మూట గట్టుకుంది. రెండో ఇన్నింగ్స్‌లో 36 పరుగులకే ఆలౌట్‌ అయింది. ఆసీస్ బౌలింగ్‌ ధాటికి ఇండియా ఆటగాళ్లు వరుసగా పెవిలియన్‌కు క్యూ కట్టారు. 4 పరుగులకే కెప్టెన్‌ విరాట్ కోహ్లీ వెనుదిరిగాడు. పుజారా, రహానె, అశ్విన్‌ డకౌట్‌ అయ్యారు. మరోవైపు తమ బౌలింగ్‌తో భారత్ బ్యాట్స్‌మెన్‌కు చుక్కలు చూపించారు కమిన్స్‌, హెజిల్‌వుడ్‌.

Show Full Article
Print Article
Next Story
More Stories