క్రికెట్ ఫ్యాన్స్‌కు H.C.A గుడ్ న్యూస్

H.C.A Good News for Cricket Fans
x

క్రికెట్ ఫ్యాన్స్‌కు H.C.A గుడ్ న్యూస్

Highlights

*ఇవాళ భారత్‌, ఆస్ట్రేలియా మ్యాచ్ టికెట్ల విక్రయం

T20 Tickets: హైదరాబాద్ నగర వాసులకు క్రికెట్ అభిమానులకు H.C.A గుడ్ న్యూస్ చెప్పింది. భారత్, ఆస్ట్రేలియా మ్యాచ్‌కు సంబంధించిన టికెట్లను ఇవాళ విక్రయిస్తామని పేర్కొంది. జింఖానా గ్రౌండ్స్‌లో ఉదయం 10 గంటల నుంచి సాయంత్రం 5 గంటల వరకు ఆఫ్ లైన్ టికెట్ల విక్రయం జరుగుతుందని తెలిపింది. ఈ నెల 25న భారత్-ఆస్ట్రేలియా మధ్య ఉప్పల్ స్టేడియంలో టీ20 మ్యాచ్ జరగనుంది. అయితే.. ఈ నేపథ్యంలో మ్యాచ్ టికెట్ల జారీలో జాప్యంపై క్రికెట్ అభిమానులు ఆగ్రహం వ్యక్తం చేశారు. hca వైఖరికి నిరసనగా నగరంలోని జింఖానా మైదానం వద్ద ఆందోళనకు దిగారు.

Show Full Article
Print Article
Next Story
More Stories