ఐపీఎల్ పై త్వరలోనే నిర్ణయం తీసుకుంటాం: గంగూలీ

ఐపీఎల్ పై త్వరలోనే నిర్ణయం తీసుకుంటాం: గంగూలీ
x
Sourav Ganguly (File Photo)
Highlights

ఐపీఎల్ పై త్వరలోనే నిర్ణయం తీసుకుంటాం..ఆటగాళ్లంతా సిద్ధంగా ఉ‍న్నారన్న బిసీసీఐ అధ్యక్షుడు గంగూలీ. టీ20 వరల్డ్‌కప్‌ జరగాల్సిన సమయంలోనే ఐపీఎల్‌ను జరిపితే...

ఐపీఎల్ పై త్వరలోనే నిర్ణయం తీసుకుంటాం..ఆటగాళ్లంతా సిద్ధంగా ఉ‍న్నారన్న బిసీసీఐ అధ్యక్షుడు గంగూలీ. టీ20 వరల్డ్‌కప్‌ జరగాల్సిన సమయంలోనే ఐపీఎల్‌ను జరిపితే ఎలా ఉంటుందనే ఆలోచనలో బీసీసీఐ. ఐపీఎల్‌ నిర్వహణకు సిద్ధంగా ఉండాలని తమ అనుసంధాన క్రికెట్‌ అసోసియేషన్‌లను బీసీసీఐ అలెర్ట్‌ చేసిన బీసీసీఐ.

కరోనా వైరస్‌ వ్యాప్తి తగ్గితే ఐపీఎల్‌ నిర్వహణపై అన్ని అవకాశాలను పరిశీలిస్తున్నామన్నామని, దాంతో అన్ని రాష్ట్ర క్రికెట్‌ బోర్డులు సిద్ధంగా ఉండాలని బీసీసీఐ అధ్యక్షుడు సౌరవ్‌ గంగూలీ.. రాష్ట్ర అసోసియేషన్‌లకు లేఖ. అవసరమైతే ప్రేక్షకులు లేకుండానే ఐపీఎల్‌ను నిర్వహణను పరిశీలిద్దామని లేఖలో ప్రస్తావన.

Show Full Article
Print Article
More On
Next Story
More Stories