Covid-19 Relief Fund: విరుష్క విరాళాల సేకరణ కార్యక్రమానికి విశేష ఆదరణ

Anushka Sharma and Virat Kohli Raised the Target Amount for Covid-19 Relief Fund to RS 11 crore
x

Covid-19 Relief Fund: విరుష్క విరాళాల సేకరణ కార్యక్రమానికి విశేష ఆదరణ

Highlights

Covid-19 Relief Fund: కొవిడ్​తో పోరాడుతున్న మన దేశానికి అండగా నిలిచేందుకు టీమ్​ఇండియా కెప్టెన్ విరాట్ కోహ్లీ తన భార్య అనుష్క కలిసి ప్రారంభించిన విరాళాల సేకరణ కార్యక్రమానికి విశేష ఆదరణ లభిస్తోంది.

Covid-19 Relief Fund: కొవిడ్​తో పోరాడుతున్న మన దేశానికి అండగా నిలిచేందుకు టీమ్​ఇండియా కెప్టెన్ విరాట్ కోహ్లీ తన భార్య అనుష్క కలిసి ప్రారంభించిన విరాళాల సేకరణ కార్యక్రమానికి విశేష ఆదరణ లభిస్తోంది. ఇప్పటివరకు 11 కోట్లకు పైగా విరాళాలు వచ్చాయి. వారం రోజుల్లో 7 కోట్ల నిధులను సేకరించాలనే లక్ష్యంతో విరుష్క జోడీ ఈ కార్యక్రమాన్ని ప్రారంభించింది. ప్రముఖ విరాళాల సేకరణ వెబ్​సైట్​ కెట్టో ద్వారా ఆర్థిక సాయం అందించాలని మే7న తమ అభిమానులు, శ్రేయోభిలాషులను కోరారు. తమ వంతు సాయంగా 2 కోట్లను విరాళంగా ప్రకటించారు. అయితే ఇంకా రెండు రోజులు మిగిలి ఉండగానే అనుకున్న దానికన్నా ఎక్కువ నిధులు సమకూరాయి.

Show Full Article
Print Article
Next Story
More Stories