Assembly Elections 2022: యూపీలో ఆదివారం 5వ విడత అసెంబ్లీ ఎన్నికలు

Uttar Pradesh Assembly Elections Fifth Phase of Voting on February 27
x

Assembly Elections 2022: యూపీలో ఆదివారం 5వ విడత అసెంబ్లీ ఎన్నికలు

Highlights

Assembly Elections 2022: ఉత్తరప్రదేశ్‌ అసెంబ్లీ ఎన్నికల 5వ విడత పోలింగ్‌కు సర్వం సన్నద్ధమైంది.

Assembly Elections 2022: ఉత్తరప్రదేశ్‌ అసెంబ్లీ ఎన్నికల 5వ విడత పోలింగ్‌కు సర్వం సన్నద్ధమైంది. 12 జిల్లాల పరిధిలోని 61 స్థానాలకు ఆదివారం ఓటింగ్ జరగనుంది. మొత్తం 692 మంది అభ్యర్థులు బరిలో నిలిచారు. వీటికి సంబంధించిన అన్ని ఏర్పాట్లను అధికారులు ఇప్పటికే పూర్తి చేశారు. ఆదివారం ఉదయం 7 గంటల నుంచి సాయంత్రం 6 వరకు పోలింగ్ కొనసాగనుంది. దాదాపు 2 కోట్ల 24 లక్షల మంది ఓటర్లు తమ ఓటు హక్కును వినియోగించుకోనున్నారు. ఒకప్పుడు కాంగ్రెస్ కంచుకోటలుగా భావించే అమేఠీ, రాయ్‌బరేలీ, రామమందిర ఉద్యమానికి కేంద్రమైన అయోధ్యలో కూడా ఆదివారమే పోలింగ్ జరగనుంది.

Show Full Article
Print Article
Next Story
More Stories