Maharashtra: మహారాష్ట్ర బల్లార్ష రైల్వేస్టేషన్‌లో విషాదం.. కుప్పకూలిన రైల్వే ఓవర్‌ బ్రిడ్జ్

Tragedy at Maharashtra Balharshah Railway Station
x

Maharashtra: మహారాష్ట్ర బల్లార్ష రైల్వేస్టేషన్‌లో విషాదం.. కుప్పకూలిన రైల్వే ఓవర్‌ బ్రిడ్జ్

Highlights

Maharashtra: 8 మంది పరిస్థితి విషమం, 20 మందికి తీవ్ర గాయాలు

Maharashtra: మహారాష్ట్రలోని బల్లార్షా రైల్వేస్టేషన్లో ఘోరం జరిగింది. రైల్వే ఫూట్ ఓవర్ బ్రిడ్జ్ ఒక్కసారిగా కుప్పకూలింది. ఈ ఘటనలో పదుల సంఖ్యలో ప్రయాణీకులు గాయపడ్డారు. వీరిలో 8 మంది పరిస్థితి విషమంగా ఉండటంతో.. క్షతగాత్రులను వెంటనే సమీపంలోని ఆస్పత్రికి తరలించారు. మరో 20 మందికి తీవ్ర గాయాలైనట్లు అధికారులు వెల్లడించారు. ప్రస్తుతం ఘటనా స్థలంలో రంగంలోకి దిగిన రెస్క్యూ టీమ్‌లు.. సహాయక చర్యలు చేపట్టాయి.

Show Full Article
Print Article
Next Story
More Stories