Toll Booths: ఏడాదిలో దేశంలో టోల్‌ ప్లాజాలు మాయం: గడ్కరీ

Toll Booths: ఏడాదిలోగా దేశంలోని అన్ని టోల్ ప్లాజాలు మాయం కాబోతున్నాయి.

Arun Chilukuri
Published on: 18 March 2021 9:02 PM IST
Toll Booths: ఏడాదిలో దేశంలో టోల్‌ ప్లాజాలు మాయం: గడ్కరీ
X

Toll Booths: ఏడాదిలో దేశంలో టోల్‌ ప్లాజాలు మాయం: గడ్కరీ

Toll Booths: ఏడాదిలోగా దేశంలోని అన్ని టోల్ ప్లాజాలు మాయం కాబోతున్నాయి. ప్లాజాల స్థానంలో జీపీఎస్ ఆధారిత టోల్ వసూళ్ల వ్యవస్థను తీసుకొస్తామని కేంద్ర రవాణా శాఖా మంత్రి నితిన్ గడ్కరీ చెప్పారు. లోక్‌సభ క్వశ్చన్‌ అవర్‌లో గడ్కరీ ఈ విషయాన్ని వెల్లడించారు. వాహనానికి ఉన్న జీపీఎస్ ఆధారంగా వాహనదారుల బ్యాంకు ఖాతాల నుంచి నేరుగా టోల్ మొత్తాన్ని మినహాయించుకునే కొత్త వ్యవస్థను తీసుకొస్తున్నట్లు తెలిపారాయన. ప్రస్తుతం దేశంలో 93 శాతం మంది వాహనదారులు ఫాస్టాగ్ ద్వారానే టోల్ చెల్లిస్తున్నారని గడ్కరీ వివరించారు.

Arun Chilukuri

Arun Chilukuri

Next Story