Jamili Elections: జమిలి ఎన్నికలపై ఈనెల 23న తొలి అధికారిక సమావేశం

The First Official Meeting On Jamili Elections Will Be Held On The 23rd Of This Month
x

Jamili Elections: జమిలి ఎన్నికలపై ఈనెల 23న తొలి అధికారిక సమావేశం 

Highlights

Jamili Elections: 8 మంది సభ్యులతో కూడిన ఉన్నతస్థాయి కమిటీ ఏర్పాటు చేసిన ప్రభుత్వం

Jamili Elections: జమిలి ఎన్నికలపై మాజీ రాష్ట్రపతి రామ్‌నాథ్ కోవింద్ అధ్యక్షతన ఈనెల 23 తొలి సమావేశం జరగనుంది. లోక్‌సభ, రాష్ట్ర అసెంబ్లీలు ఏకకాలంలో ఎన్నికలు నిర్వహించే అంశాన్ని ఈ కమిటీ పరిశీలిస్తుంది. ఎనిమిది మంది సభ్యులతో కూడిన ఉన్నతస్థాయి కమిటీని ప్రభుత్వం గతంలోనే నోటిఫై చేసింది. ఈ కమిటీలో హోంమంత్రి అమిత్‌షా, లోక్‌సభలో కాంగ్రెస్‌ నేత అధీర్‌ రంజన్‌ చౌదరి, రాజ్యసభలో మాజీ ప్రతిపక్ష నేత గులాం నబీ ఆజాద్‌, ఆర్థిక సంఘం మాజీ చైర్మన్‌ ఎన్‌కే సింగ్‌ సభ్యులుగా ఉంటారు.

Show Full Article
Print Article
Next Story
More Stories