Train Accident: భారీగా పెరుగుతున్న మృతుల సంఖ్య..261 పైగా మృతదేహాలు వెలికి తీత

The Death Toll is Increasing Massively More than 300 Dead Bodies have been Recovered
x

Train Accident: భారీగా పెరుగుతున్న మృతుల సంఖ్య..3వందలకు పైగా మృతదేహాలు వెలికి తీత

Highlights

Train Accident: 1000 మందికి పైగా గాయాలు, గాయపడిన వారిలో పలువురి పరిస్థితి విషమం.

Train Accident: ఒడిశా రైలు ప్రమాదంలో మృతుల సంఖ్య భారీగా పెరుగుతుండడం ఆందోళన కలిగిస్తోంది. ఈ ప్రమాదంలో ఇప్పటి వరకూ 3వందలకు పైగా మృతదేహాలు వెలికి తీశారు. వెయ్యి మందికి పైగా గాయపడ్డారు. వీరికి సమీపంలోని ఆస్పత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు. గాయపడిన వారిలో చాలా మంది పరిస్థితి విషమంగా ఉన్నట్టు తెలుస్తోంది.

Show Full Article
Print Article
Next Story
More Stories