జమ్ముకశ్మీర్‌లో ఉగ్రవాదుల అలజడి..దాడి నుంచి తృటిలో తప్పించుకున్న ఆర్మీ జవాన్లు

జమ్ముకశ్మీర్‌లో ఉగ్రవాదుల అలజడి..దాడి నుంచి తృటిలో తప్పించుకున్న ఆర్మీ జవాన్లు
x
Highlights

జమ్ముకశ్మీర్‌లో ఉగ్రవాదుల అలజడి సృష్టించారు. కశ్మీర్‌లో ఒకే రోజు మూడు చోట్ల ఉగ్రదాడులు జరుగుతున్నాయి. శ్రీనగర్‌లో ఆర్మీ కాన్వాయ్‌పై గ్రెనేడ్‌ దాడి...

జమ్ముకశ్మీర్‌లో ఉగ్రవాదుల అలజడి సృష్టించారు. కశ్మీర్‌లో ఒకే రోజు మూడు చోట్ల ఉగ్రదాడులు జరుగుతున్నాయి. శ్రీనగర్‌లో ఆర్మీ కాన్వాయ్‌పై గ్రెనేడ్‌ దాడి జరిగింది. ఆర్మీ జవాన్లు ఈ దాడి నుంచి తృటిలో తప్పించుకున్నారు. ఇక రాంబన్‌లో ఉగ్రవాదుల దాడి జరిగింది. ఓ ఇంట్లోకి ప్రవేశించిన ఉగ్రవాదులు వారిని బందీలుగా చేసుకున్నారు. రంగంలోకి దిగిన భద్రతా బలగాలు ఉగ్రవాదులున్న ఇంటిని చుట్టుముట్టారు. గందర్బల్‌లోని నారంగ్‌లో జరిగిన ఎన్‌కౌంటర్‌‌లో ముగ్గురు ఉగ్రవాదులు హతమయ్యారు.

Show Full Article
Print Article
More On
Next Story
More Stories