Tamil Nadu CM: నాలుగు రాష్ట్రాల ముఖ్యమంత్రులకు సీఎం స్టాలిన్ లేఖలు

Tamil Nadu CM MK Stalin Wrote a letters to Delhi Odisha Rajasthan Haryana Chief Ministers
x

తమిళనాడు ముఖ్యమంత్రి స్టాలిన్ (ఫోటో- ది హన్స్ ఇండియా)

Highlights

* బాణాసంచా‌పై మూకుమ్మడి నిషేధంపై పునరాలోచించాలని విజ్ఞప్తి

Tamil Nadu CM: బాణాసంచా‌పై విధించిన మూకుమ్మడి నిషేధంపై పునరాలోచించాలని కోరుతూ తమిళనాడు ముఖ్యమంత్రి స్టాలిన్ నాలుగు రాష్ట్రాల ముఖ్యమంత్రులకు లేఖలు రాశారు. బాణాసంచా విక్రయాలపై మూకుమ్మడి నిషేధం సహేతుకం కాదన్న ఆయన టపాసుల తయారీపై దాదాపు 8 లక్షల మంది ఆధారపడి ఉన్నారని, వారి పొట్ట కొట్టొద్దని ఢిల్లీ, ఒడిశా, రాజస్థాన్, హర్యానా ముఖ్యమంత్రులను కోరారు. సుప్రీంకోర్టు, జాతీయ హరిత ట్రైబ్యునల్ నిర్దేశించిన మార్గదర్శకాలకు లోబడి టపాసులను విక్రయించవచ్చన్నారు.

Show Full Article
Print Article
Next Story
More Stories