India: కొత్త సీఈసీగా సుశీల్‌ చంద్ర నియామకం

Sushil Chandra Appointed Chief Election Commissioner
x

India: కొత్త సీఈసీగా సుశీల్‌ చంద్ర నియామకం

Highlights

India: కేంద్ర ప్రధాన ఎన్నికల కమిషనర్‌గా సుశీల్‌ చంద్ర నియమితులయ్యారు. ప్రస్తుత సీఈసీ సునీల్‌ ఆరోడా పదవీకాలం నేటితో ముగిసింది.

India: కేంద్ర ప్రధాన ఎన్నికల కమిషనర్‌గా సుశీల్‌ చంద్ర నియమితులయ్యారు. ప్రస్తుత సీఈసీ సునీల్‌ ఆరోడా పదవీకాలం నేటితో ముగిసింది. ఈ నేపథ్యంలో కేంద్ర ఎన్నికల సంఘంలో కమిషనర్‌గా ఉన్న సుశీల్‌ చంద్రను కొత్త సీఈసీగా కేంద్ర ప్రభుత్వం నియమించింది. ఈ మేరకు ఉత్తర్వులు జారీ అయ్యాయి. ఇక సుశీల్‌ చంద్ర సీఈసీగా రేపు బాధ్యతలు చేపట్టనున్నారు. వచ్చే ఏడాది మే 14వరకు ఆ‍యన ఆ పదవిలో కొనసాగనున్నారు. సుశీల్‌ చంద్ర నేతృత్వంలోనే గోవా, మణిపుర్‌, ఉత్తరాఖండ్‌, పంజాబ్‌, ఉత్తర్‌ప్రదేశ్‌ అసెంబ్లీలకు ఎన్నికలు జరగనున్నాయి.

Show Full Article
Print Article
Next Story
More Stories