Sanjay Raut: దేశంలో ఏం జరిగినా బీజేపీనే బాధ్యత వహించాలి

Sanjay Raut: బీజేపీ మత ఘర్షణలను ప్రేరేపిస్తోంది

Rama Rao
Published on: 10 Jun 2022 9:37 AM IST
Shiv Sena Leader Sanjay Raut Comments on BJP | Telugu News
X

Sanjay Raut: దేశంలో ఏం జరిగినా బీజేపీనే బాధ్యత వహించాలి

Sanjay Raut: దేశంలో ఏం జరిగినా దానికి బీజేపీనే బాధ్యత వహించాలని శివసేన నేత, రాజ్యసభ సభ్యుడు సంజయ్ రౌత్ అన్నారు. ప్రవక్తపై బీజేపీ నేతల వివాదాస్పద వ్యాఖ్యల నేపథ్యంలో అల్ ఖైదా దేశంలో పలు ప్రాంతాల్లో దాడులు చేస్తామని హెచ్చరించడంపై ఆయన ఈ వ్యాఖ్యలు చేశారు. బీజేపీ మత ఘర్షణలను ప్రేరేపిస్తోందని విమర్శించారు. దేశంలో ప్రతీది బాగానే ఉందని కానీ, బీజేపీ ప్రతినిధి రెండు వేర్వేరు మతాల ప్రజల మధ్య గొడవ సృష్టించాలని కోరుకుంటున్నారని అన్నారు.

Rama Rao

Rama Rao

Next Story