Uttarakhand: ఉత్తరాఖండ్‌లోని జోషిమఠ్‌ ప్రాంతంలో కుంగిన భూమి

Sagging Land In Joshimath Region Of Uttarakhand
x

Uttarakhand: ఉత్తరాఖండ్‌లోని జోషిమఠ్‌ ప్రాంతంలో కుంగిన భూమి

Highlights

Uttarakhand: 13 రోజుల్లో 5.4 సెం.మీ. కుంగిపోయిందిని ఇస్రో నివేదిక

Uttarakhand: ఉత్తరాఖండ్‌లోని జోషిమఠ్ పరిస్థితిపై ఇస్రో నివేదిక వెల్లడించింది. కేవలం 13రోజుల్లో 5.4 సెంటీ మీటర్లు భూమి కుంగిపోయిందని నివేదికలో పేర్కొంది. రానున్న రోజుల్లో జోషిమఠం మొత్తం మునిగిపోవచ్చని ఇస్రో వెల్లడించింది.

Show Full Article
Print Article
Next Story
More Stories