తమిళనాడు సరిహద్దులో రోడ్డుప్రమాదం

తమిళనాడు సరిహద్దులో రోడ్డుప్రమాదం
x

reprasentational image

Highlights

* తడుకుపేట సమీపంలో అదుపుతప్పి బస్సు బోల్తా * 15 మంది మహిళలకు తీవ్రగాయాలు * ముగ్గురి పరిస్థితి విషమం, ఆస్పత్రికి తరలింపు

తమిళనాడు సరిహద్దులో రోడ్డుప్రమాదం జరిగింది. తడుకుపేట సమీపంలో ఓ గార్మెంట్స్‌ కంపెనీకి చెందిన బస్సు అదుపుతప్పి బోల్తా పడింది. ఈ ఘటనలో 15 మంది మహిళలకు గాయాలయ్యాయి. ముగ్గురి పరిస్థితి విషమంగా ఉండడంతో వారిని స్థానిక ఆస్పత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు. ప్రమాదసమయంలో బస్సులో మొత్తం 40 మంది మహిళలు ఉన్నారు.

Show Full Article
Print Article
Next Story
More Stories