వయనాడ్ ఆఫీసు ధ్వంసాన్ని లైట్ తీసుకున్న రాహుల్

X
వయనాడ్ ఆఫీసు ధ్వంసాన్ని లైట్ తీసుకున్న రాహుల్
Highlights
Rahul Gandhi: కేరళలోని వయనాడ్ లో తన కార్యాలయాన్ని దుండగులు ధ్వంసం చేశాక రాహుల్ గాంధీ వయనాడ్ లో పర్యటించారు.
Arun Chilukuri1 July 2022 12:30 PM GMT
Rahul Gandhi: కేరళలోని వయనాడ్ లో తన కార్యాలయాన్ని దుండగులు ధ్వంసం చేశాక రాహుల్ గాంధీ వయనాడ్ లో పర్యటించారు. ఆఫీసు మీద దాడి జరిగినప్పుడు రాహుల్ ఈడీ విచారణలో ఉన్నారు. అందువల్ల తాజాగా ఆయన కేరళ టూర్ పెట్టుకున్నారు. ఆఫీసును దుండగులు ధ్వంసం చేయడాన్ని రాహుల్ లైట్ తీసుకున్నారు. తాము ఎవరి మీదా ద్వేషం పెట్టుకోలేదని, ఎవరో కొందరు కాస్త ఐడియాలజీ వేరుగా ఉన్నవారు తొందరపడి ధ్వంసం చేసినంత మాత్రాన తాము సీరియస్ గా తీసుకోవడం లేదన్నారు. ఆఫీసును మళ్లీ రిపేరు చేసుకొని కార్యక్రమాలు ప్రారంభిస్తామన్నారు.
Web TitleRahul Gandhi Visits Wayanad Office After Attack
Next Story
మాణిక్కం ఠాగూర్కు జడ్చర్ల ఇంఛార్జ్ అనిరుధ్రెడ్డి లేఖ
18 Aug 2022 6:30 AM GMTసీపీఎస్పై ఉద్యోగులను చర్చలకు ఆహ్వానించిన ఏపీ సర్కార్
18 Aug 2022 2:18 AM GMTఏపీ విద్యాశాఖలో నూతన అటెండెన్స్ విధానం
18 Aug 2022 2:00 AM GMTTRS Party: ప్రభుత్వ పదవులు సరే.. పార్టీ పదవులు ఎలా...?
17 Aug 2022 3:30 PM GMTMaheswar Reddy: నేను కాంగ్రెస్ లోనే ఉంటా.. రాజీనామా చేయను
17 Aug 2022 7:58 AM GMTతిరుమలలో భారీ వర్షం
17 Aug 2022 7:01 AM GMTRenuka Chowdhury: లీడర్లు కాదు .. క్యాడర్ ముఖ్యం
17 Aug 2022 6:43 AM GMT
TS And AP: డిస్కంలకు షాక్
19 Aug 2022 2:20 AM GMTAP Employees: జీపీఎస్పై చర్చకు సిద్ధంగా లేం
19 Aug 2022 1:55 AM GMTకేంద్ర, రాష్ట్రాల మధ్య మాటల యుద్ధం
19 Aug 2022 1:30 AM GMTగణేశ్ ఉత్సవాల్లో పౌర విభాగాలతో సమన్వయం
19 Aug 2022 1:14 AM GMTHealth Tips: ఇంగువ ఎక్కువగా తింటే కోరి కష్టాలు కొని తెచ్చుకున్నట్లే..!
18 Aug 2022 4:00 PM GMT