Rahul Gandhi: రాజస్థాన్ సంక్షోభంపై రంగంలోకి రాహుల్ గాంధీ

Rahul Gandhi on Rajasthan Crisis
x

Rahul Gandhi: రాజస్థాన్ సంక్షోభంపై రంగంలోకి రాహుల్ గాంధీ

Highlights

Rahul Gandhi: రేపు అశోక్ గెహ్లాట్, సచిన్‌ పైలెట్‌ను ఢిల్లీకి పిలిచే ఛాన్స్

Rahul Gandhi: రాజస్థాన్ లో పార్టీలో సంక్షోభం నేపథ్యంలో నష్ట నివారణ కోసం రాహుల్ గాంధీ రంగంలోకి దిగారు. శాసన సభ్యులతో మాట్లాడాలని పార్టీ కేంద్ర పరిశీలకులకు రాహుల్ గాంధీ సూచించారు. సోమవారం అశోక్ గెహ్లాట్ , సచిన్ పైలెట్ లను ఢిల్లీకి పిలవాలని హైకమాండ్‌ భావిస్తోంది. సోనియా నివాసంలో జరిగే సమావేశానికి రాహుల్ గాంధీ, ప్రియాంక గాంధీలు హాజరయ్యే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది.

Show Full Article
Print Article
Next Story
More Stories