Lok Sabha: మరణించిన రైతు కుటుంబాలకు పరిహారానికి రాహుల్ డిమాండ్

X
Lok Sabha: మరణించిన రైతు కుటుంబాలకు పరిహారానికి రాహుల్ డిమాండ్
Highlights
Lok Sabha: ఉద్యమంలో మరణించిన రైతులకు నష్టపరిహారం ఇచ్చి తీరాల్సిందేనని కాంగ్రెస్ నేత రాహుల్ మరోసారి కేంద్రాన్ని డిమాండ్ చేశారు.
Arun Chilukuri7 Dec 2021 10:20 AM GMT
Lok Sabha: ఉద్యమంలో మరణించిన రైతులకు నష్టపరిహారం ఇచ్చి తీరాల్సిందేనని కాంగ్రెస్ నేత రాహుల్ మరోసారి కేంద్రాన్ని డిమాండ్ చేశారు. లోక్సభలో వాయిదా తీర్మానం ప్రవేశపెట్టిన రాహుల్ ఉద్యమంలో మరణించిన ప్రతి రైతు కుటుంబంలో ఒకరికి ఉద్యోగం ఇవ్వాలని డిమాండ్ చేశారు. సాగు చట్టాలపై ప్రధాని మోడీ తన తప్పు తెలుసుకుని క్షమాపణలు చెప్పారని, వ్యవసాయ మంత్రి మాత్రం మరణించిన రైతుల డేటా లేదని చెప్పడం విడ్డూరంగా ఉందన్నారు. రైతు కుటుంబాలకు ఐదు లక్షల పరిహారం ఇచ్చి పంజాబ్ సర్కార్ ఆదుకుందని, ఇప్పటికైనా బీజేపీ సర్కార్ ఆ దిశగా అడుగులు వేయాలని రాహుల్ డిమాండ్ చేశారు.
Web TitleRahul Gandhi Gives Adjournment Motion Notice in Lok Sabha
Next Story
ఆపరేషన్ ఆకర్ష్లో బీజేపీ ఫెయిల్!.. ఈటలతో టచ్లో ఉన్న..
19 May 2022 12:22 PM GMTకాంగ్రెస్లో చేరిన మాజీ ఎమ్మెల్యే నల్లాల ఓదెలు దంపతులు
19 May 2022 10:49 AM GMTగ్రూప్-4 పోస్టుల నియామక ప్రక్రియపై సీఎస్ సమీక్ష
19 May 2022 10:36 AM GMTటీఆర్ఎస్ నయా ప్లాన్.. కేసీఆర్ 3.0 గేమ్ రెడీ..
17 May 2022 12:30 PM GMTఏపీలో తెలంగాణం.. జగన్తో అట్లుంటది..
17 May 2022 11:15 AM GMTHyderabad: నాగరాజు హత్యకేసులో ఇద్దరే హత్యకు కుట్ర.. కస్టడీ రిపోర్టులో కీలక సమాచారం
17 May 2022 6:49 AM GMT
RBI: త్వరలో ఐదు కొత్త బ్యాంకుల ప్రారంభం.. 6 దరఖాస్తుల తిరస్కరణ..!
20 May 2022 7:30 AM GMTప్రభుత్వ ఆస్పత్రుల్లో అరకొర సౌకర్యాలు.. మందుల కొరత...
20 May 2022 7:08 AM GMTHyderabad: హైదరాబాద్లో మరోసారి గ్రీన్ ఛానల్ ఏర్పాటు.. 11నిమిషాల్లో...
20 May 2022 7:04 AM GMTమహేష్ బాబు యాడ్ పై మండిపడుతున్న అభిమానులు
20 May 2022 6:36 AM GMTIIT Hyderabad: బీటెక్ చదివిన వారికి గుడ్న్యూస్.. హైదరాబాద్ ఐఐటీలో...
20 May 2022 6:00 AM GMT