Bharat Jodo Yatra: మహుదియా నుంచి భారత్ జోడో యాత్ర ప్రారంభం

Rahul Gandhi Bharat Jodo Yatra In Mahudiya Madhya Pradesh
x

Bharat Jodo Yatra: మహుదియా నుంచి భారత్ జోడో యాత్ర ప్రారంభం

Highlights

Bharat Jodo Yatra: యాత్రలో స్థానిక ప్రజల కష్టసుఖాలు తెలుసుకుంటున్న యువనేత

Bharat Jodo Yatra: కాంగ్రెస్ నేత రాహుల్ గాంధీ చేపట్టిన భారత్ జోడోయాత్ర నిరాటంకంగా కొనసాగుతోంది. తమిళనాడుతో మొదలైన యాత్ర ప్రస్తుతం మధ్య ప్రదేశ్‌లో కొనసాగుతోంది. ఈ ఉదయం మహుదియా నుంచి రాహుల్ పాదయాత్ర ప్రారంభమైంది. పాదయాత్రలో పార్టీ సీనియర్ నేత కమల్‌నాథ్, కంప్యూటర్ బాబాగా పేరొందిన నామ్ దేవ్ దాస్ త్యాగి పాల్గొన్నారు. భారత్ జోడోయాత్రలో స్థానికుల కష్టసుఖాలను రాహుల్ గాంధీ తెలుసుకుంటున్నారు.

Show Full Article
Print Article
Next Story
More Stories