Bharat Jodo Yatra: ఏపీలో ముగిసిన రాహుల్‌ భారత్‌ జోడో యాత్ర

Rahul Gandhi Bharat Jodo Yatra
x

Bharat Jodo Yatra: ఏపీలో ముగిసిన రాహుల్‌ భారత్‌ జోడో యాత్ర

Highlights

Bharat Jodo Yatra: కర్ణాటకలోకి ప్రవేశించిన రాహుల్‌ పాదయాత్ర

Bharat Jodo Yatra: ఏపీలో రాహుల్‌ భారత్‌ జోడో యాత్ర ముగిసింది. మంత్రాలయం నుంచి తుంగభద్ర వంతెన మీదుగా.. కర్ణాటక రాష్ట్రంలోకి రాహ‌ుల్‌ పాదయాత్ర ప్రవేశించింది. ఈ సందర్భంగా రాహుల్‌ గాంధీకి ఘనస్వాగతం పలికారు కర్ణాటక కాంగ్రెస్‌ నేతలు.

Show Full Article
Print Article
Next Story
More Stories