రాష్ట్రపతి పాలన దిశగా మహారాష్ట్ర రాజకీయాలు

President Rule in Maharashtra..?
x

రాష్ట్రపతి పాలన దిశగా మహారాష్ట్ర రాజకీయాలు

Highlights

Maharashtra Political Crisis: మహారాష్ట్ర రాజకీయాలు రాష్ట్రపతి పాలన దిశగా వెళ్తున్నాయి.

Maharashtra Political Crisis: మహారాష్ట్ర రాజకీయాలు రాష్ట్రపతి పాలన దిశగా వెళ్తున్నాయి. శాంతిభద్రతలపై గవర్నర్ రిపోర్ట్ తెప్పించుకున్నారు. గవర్నర్‌ నివేదిక కీలకం కానున్నాయి. ఇప్పటికే రెబల్ ఎమ్మెల్యేలకు కేంద్రం వై ప్లస్‌ భద్రత కల్పించింది. దీంతో మహారాష్ట్రలో నివసిస్తున్న వారి కుటుంబాలకూ రక్షణ లభించనున్నట్లు తెలిపాయి. వై+కేటగిరి భద్రతలో మొత్తం 39 మంది సిబ్బంది ఉంటారు. ఎప్పుడూ 2-4 కమాండోలు, 11 మంది పోలీసులు ఉంటారు. మూడు షిఫ్టుల్లో ఈ సంఖ్యలో సిబ్బంది ఉంటారు. 2-3 వాహనాలు ఉంటాయి.

Show Full Article
Print Article
Next Story
More Stories