మాజీ రాష్ట్రపతి ప్రణబ్‌ ముఖర్జీ కన్నుమూత

మాజీ రాష్ట్రపతి ప్రణబ్‌ ముఖర్జీ కన్నుమూత
x
Highlights

భారత మాజీ రాష్ట్రపతి ప్రణబ్‌ ముఖర్జీ కన్నుమూశారు. కరోనా వైరస్‌ బారినపడిన ఆయన దిల్లీ కంటోన్మెంట్‌లోని ఆర్మీ రీసెర్చి, రెఫరల్‌ ఆస్పత్రిలో...

భారత మాజీ రాష్ట్రపతి ప్రణబ్‌ ముఖర్జీ కన్నుమూశారు. కరోనా వైరస్‌ బారినపడిన ఆయన దిల్లీ కంటోన్మెంట్‌లోని ఆర్మీ రీసెర్చి, రెఫరల్‌ ఆస్పత్రిలో చికిత్స పొందుతూ తుది శ్వాస విడిచారు. ఈ విషయాన్ని ఆయన తనయుడు అభిజిత్‌ ముఖర్జీ ట్విటర్‌లో వెల్లడించారు.


Show Full Article
Print Article
Next Story
More Stories